దుబాయ్లో ఉన్న సైబర్నేరగాళ్లతో చేతులు కలిపి.. క్రిప్టో కరెన్సీని రూపాయల్లోకి మారుస్తున్న ఇద్దరు ఖాతాదారులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో బ్యాంకు అకౌంట్కు లక్ష రూపాయల కమీషన్ తీసుకుంటూ సైబర్నేరగాళ్లకు ఇండియన్ బ్యాంకు ఖాతాలు అందిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
‘నాకు పెండ్లయ్యింది... ప్రేమ అంటూ వెంట పడకుండా .. చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాన్ని సాధించు’ అని సూచించిన గురువుపై కక్ష్య పెంచుకున్న ఓ విద్యార్థిని.. అతడి కుటుంబసభ్యుల అశ్లీల చిత్రాలను రూపొందించి.. సోషల్మ�
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి.. మోసానికి గురైన రెండు వేర్వేరు ఘటనల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన సొమ్మును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు అప్పగించారు.
నగరవాసుల నుంచి ప్రతి రోజు సగటున సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొట్టేస్తున్నారని హైదరాబాద్ జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ తెలిపారు. గురువారం సీసీఎస్లో మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం�
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
వరంగల్ నగరంలో ఇటీవల మట్టెవాడ, హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్మెంట్లలో తాళం వేసి ఉన్న ప్లాట్లలో చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు బుధవారం హనుమక�
పాలకుర్తి, వల్మిడి, బమ్మెరతో పాటు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు అధిక నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పట్టుదలతో వల్మిడిలో సీ�
వీధి వ్యాపారులు నగరంలో నిర్మించిన వెండర్స్ జోన్లోనే తమ వ్యాపారాలు చేసుకొని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ సిక్తా పట�
AV Ranganath | బహిరంగంగా తల్వార్(కత్తి)ను ప్రదర్శించడంతో పాటు ఎలాంటి ప్రదర్శనలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
వరంగల్ జిల్లాలో స్వా తంత్య్ర దినోత్సవానికి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) గ్రౌండ్ సిద్ధమైంది. మంగళవారం జరిగే వేడుకల కోసం పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు జరిగిన ర్యాలీని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, క
వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలకు చెందిన పదిహేను మందిని టాస్ఫోర్స్, మడికొండ, ఎనుమాములు పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.