శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సుర
అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి గర్భస్రావాలు చేయిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్ ఫోర్స్, కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో 18 మందిని అరెస్టు చేశారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవేందర్రెడ్డి అలియాస్ మాధవ్తోపాటు సానుభూతిపరుడు తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 వేల నగదు, విప్లవ సాహిత్యం, పెన్డ్
తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ట్రైనీ ఇన్స్పెక్టర్ (సివిల్, ఎస్ఐఐటీ, కమ్యూనికేషన్స్ ,పోలీసు ట్రాన్స్పోర్ట్, ఫింగర్ ప్రింట్ ఏఎస్సై పోస్టుల) తుది �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మొదటి గేటు సమీపంలో ఏర్పాటు చేసిన ఎనుమాముల పోలీస్స్టేషన్ను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
అందరం సమష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చుని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి ఆదివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని వివిధ విభాగాల�