విడ్ మహమ్మారి మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది. కరోనా నేర్పిన గుణపాఠం ప్రజల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రజలు సేంద్రియ ఉత్పత్తులను వాడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున
రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హ
TS Covid Cases | కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ పంజా విసురుతున్నది. కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎని�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది.
Coronavirus | మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటీవలే కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ చాపకింద నీ�
Coronavirus | భారత్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవ�
COVID | హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉ
TS Covid-19 | తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,540కు చేరింది. తాజాగా ఒకరు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య మొత్తం 8,40,391కి పెరిగింది.
COVID-19 | మొన్నటి వరకు ఉపశమనం కల్పించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. కేసుల సంఖ్య భారీగా విపరీతంగా పెరుగుతున్నది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
coronavirus | కనుమరుగైపోయిందని అనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెట్టిస్తున్నది. జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. అమెరికాలో మొదలైన ఈ వేరియంట్ ఇప్పుడు ఇండియాలోనూ వ్యాపిస్తోంది. రాష్ట్రంలోనూ జ�
Covid-19 | కరోనా మహమ్మారి కలవరానికి గురి చేస్తున్నది. దేశంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ�
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
మనిషితో దాగుడుమూతలు ఆడుతున్న కరోనా మరోసారి కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. చాలాకాలం తర్వాత మళ్లీ కరోనా బులెటిన్ విడుదల చేయడం గమనార్హం. దేశంలో ఈసరికే ఐద�
కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 614 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఇంత అధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.