మరణం అంచు నుంచి మళ్లీ నిండు జీవితం వైపు మళ్లించే లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమే ఎక్మో అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి చెప్పారు.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల్లో నేడు తగ్గుదల కనిపించింది. గత 24 గంటల వ్యవధిలో 514 కేసులు బయటపడ్డాయి.
ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
Corona virus | దేశంలో కరోనా వైరస్ (Corona virus) కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది.
JN.1 | దేశంలో కరోనా సబ్వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకూ 682 ఉన్న కేసులు.. సోమవారం నాటికి 800 దాటాయి. తాజాగా దేశంలో 137 జేఎన్.1 కొత్త కేసులు బయటపడ్డాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది.
JN.1 | భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోవారం వెల్లడించాయి.
Covid JN.1 Variant | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్.1 కారణంగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. దాదాపు నెలన్నరలోనే వేరియంట్ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. సింగ�
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. శనివారం రికార్డు స్థాయిలో 774 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో క్రియాశీల కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. తమిళనాడు, గుజరాత్లలో ఒక్కో మర ణం నమోదైనట్టు కేంద్�
Covid-19 | కొత్త వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. జేఎన్.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా పలు అధ్యయనాలు గుర్తించారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా అనేక దేశా�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే, అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజూవారీ కేసులకు సమానంగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కరోనాతో ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. గురువారం నుంచి శుక్రవ�
Coronavirus | దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 761 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ (Health Ministry) శాఖ వెల్లడించింది.