Coronavirus | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus) మరోసారి కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. గత నాలుగు రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోం�
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదుకాగా, ఐదుగురు మృతిచెందినట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో న�
Covid-19 | పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన సూచనల మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా, అన్నిరకాలు సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదే
Covid-19 | కరోనాపై దిగులు చెందాల్సిన అవసరం లేదని భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని.. భారత్తో పలు దేశాల్లో రెండునెలలుగా వైరస్ స
Singapore | సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు.. ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మ�
Corona Virus | మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus ) మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ కనుమరుగైపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల పెరుగుదల ఉలిక్కిపడేలా చేస్తోంది.
ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదే
Aadhaar Data Leak | ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయం�
Mansukh Mandaviya | యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక సూచన చేశారు.
WHO | కొవిడ్-19 మూలాలపై నిజ నిర్ధారణకు చైనాపై ఒత్తిడి కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ (డీజీ) టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రోయెసస్ తెలిపారు.
కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.