TMC leader: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కి చెందిన కీలక నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి అత్యంత నమ్మకస్తుడు డెరెక్ ఒబ్రియన్కు కరోనా వైరస్ సోకింది. దాంతో ఆయన వెంటనే
హైదరాబాద్ : తెలంగాణలో తాజాగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 10 మంది బాధితులు కోలుకున్నారు. రా�
Omicron | ఆంధ్రప్రదేశ్లో మరో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రి�
France Corona | ఫ్రాన్స్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు 1,04,611 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల నుంచి ఫ్రాన్స్లో ప�
Deepika Padukone | తన పెళ్లి అయినప్పటి నుంచి తను ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. అడపా దడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. తాజాగా 83 అనే సినిమాలో నటించింది.
Coronavirus | దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తున్నది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,
Minister Harish Rao | కరోనా వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు వద్దు.. అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలి అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. అప్పుడే కరోనాను శాశ్వతంగా కట్టడి చేయ
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా 374 మంది మరణించారు. కరోనా నుంచి మరో 7,051 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యా
Coronavirus | దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత
Coronavirus | కరోనా వైరస్ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతున్నదని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం వెల్లడించింది. వ్యాధి నుంచి కోలుకొన్నా కూడా మూడు నెలల పాటు వీర్యంలో శుక్రకణాల సంఖ్య,
PM Modi: కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై రేపు