బొంరాస్ పేట : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా వేయాలని డీప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహ
Chilkur temple | నగరానికి సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళలపై టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ అధికారిక ప్రకటన చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,423 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 443 మంది మరణించారు. మరో 15,021 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 356 మంది మరణించారు. కరోనా నుంచి మరో 15,951 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,861 మంది కరోనా నుంచి కోలుకోగా,
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,862 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకోగా,
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 10,944 కరో
Coronavirus | ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) మరోసారి హెచ్చరిక జారీ చేసింది. కరోనా ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారని, ఆ మహమ్మారి నుంచి ప్రపంచం
Covid 19 | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులను నమోదు కాగా, 180 మంది మరణించారు. మరో 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇంకా 10 వేలకు పైనే నమోదవుతున్నది. ఇవాళ కూడా కొత్తగా 13,834 మంది
Telangana | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్కరోజే ప్రభుత్వ�