Covid in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం కాస్త తగ్గింది. రెండు రోజుల క్రితం వరకు భారీగా నమోదైన రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య.. గత రెండు రోజులుగా
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మరో 34,469 మంది కరోనా నుంచి
Covid 19 | ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 295 మంది మరణించారు.
Corona in Kerala: కేరళలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, పాజిటివ్ కేసుల కంటే ఇవాళ రికవరీల సంఖ్య
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
జైపూర్: పిల్లల చదువుకు ఒంటెలు సహకరిస్తున్నాయి. అవును ఇది నిజమే. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లుగా పిల్లల చదువులు సాగడం లేదు. స్కూళ్లు మూతపడటంతో విద్యకు దూరమైన పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు త�
Tuberculosis | కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో కొవిడ్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ ( క్షయ వ్యాధి ) లక్షణాలు గుర్�
Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన �
Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు.
Covid 19 | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. 12 మంది పిల్లలకు కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో నలుగురు నెలలోపు వయసున్న వారు కాగా, మి�
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్