వ్యాక్సినేషన్ అంటే ఇంజెక్షన్ లేదా చుక్కల మందునే మనం ఇన్నాళ్లూ చూశాం. అయితే ఇప్పుడది ఒక కొత్త పద్ధతిలో రానుందని ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అధ్యయనం అంచనా వేస�
దేశంలో కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 1 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,758కి పెరిగింది.
దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. శుక్రవారం నాటికి(మే 30) దేశంలో 1,828 యాక్టివ్ కేసులు నమోదుకాగా ఇప్పటి వరకు 15 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఆరు మహారాష్ట్రలోనే సంభవించాయి. వెంటనే స్పందించిన �
కరోనా మళ్లీ కలవరపెడుతున్నది. దేశంలో రోజురోజుకు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు. అయిపోయిందనుకున్న కరోనా మళ్లీ వ్యాపిస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించ
రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితమైన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సహాయకులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కొవిడ్ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో సరిపడా
కొవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలకు సూచించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణప�
Coronavirus | కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతుంది.
COVID | న్యూఢిల్లీ : మన దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య తగ్గించి చూపించిన ట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. 2021లో 3.32 లక్షల మంది కొవిడ్తో మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది. బుధవారం విడుదలైన సివి ల్ రిజిస్ట్రేషన్ �
కొవిడ్ లక్షణాలున్న ఓ మిస్టరీ వైరస్ రష్యాలో కలకలం రేపుతున్నది! దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శ్వాసకోశ సమస్యలు, దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం కారుతూ పలువురు రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్టు ఆ
ప్రాణాంతక అంటు వ్యాధుల్లో కొవిడ్-19ను క్షయ వ్యాధి మించిపోయింది. 2023లో రికార్డు స్థాయిలో 82 లక్షల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. 2022లో వీటి సంఖ్య 75 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ప్రపంచ క్ష�
కొవిడ్ 19 వైరస్ పుట్టుకకు ప్రధాన కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్లతోపాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ అన్నింటినీ ఎదుర్క�
పిల్లల్లోగానీ, పెద్దల్లోగానీ టైప్-1 డయాబెటిస్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అయితే కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.