Covaxin side effects : కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్పై వచ్చిన బీహెచ్యూ రిపోర్టును ఐసీఎంఆర్ తప్పుపట్టింది. ఆ స్టడీ కోసం చేపట్టిన మెథడాలజీ, డిజైన్ సరిగా లేదని ఐసీఎంఆర్ డాక్టర్ రాజీవ్ భల్ తెలిపారు. బీహెచ్యూ �
కొవిషీల్డ్ తీసుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళనలు కొనసాగుతుండగానే కొవాగ్జిన్పై జరిగిన ఓ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Covaxin: కోవాగ్జిన్ తీసుకున్న ఏడాది తర్వాత 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు బీహెచ్యూ నివేదిక చెప్పింది. 926 మందిపై బీహెచ్యూ పరిశోధకుల బృందం స్టడీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న యువతలో చర్మ
కొవిడ్ వ్యాక్సిన్లపై పరిశోధనలు, సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ గురువారం స్పందించింది. ‘సేఫ్టీ ఫస్ట్' (రక్షణకే తొలి ప్రాధాన్యం) అనే నినాదంతో తాము కొవాగ్జిన్ను తయారు చేశ�
కొవిడ్ టీకాలతో పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సమాచార హక్కు చట్టం కింద పుణేకు చెందిన వ్యాపారి ప్రఫుల్ సర్దా అడిగిన ప్రశ్నకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిస
న్యూఢిల్లీ, జూలై 8: కరోనా నుంచి కాపాడేందుకు 5 నుంచి 12 ఏండ్ల పిల్లలకు కార్బివాక్స్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇవ్వొచ్చని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సిఫారసు చేసింది. అయితే వ్యా�
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నిర్ణయించింది. చిన్నారుల కోసం హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజాలు బయలాజికల్ ఈ అభివృద్ధి చేసిన కార్బివ్యాక
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో 70 శాతం మందికి థర్డ్ వేవ్లో ఇన్ఫెక్షన్ సోకలేదని భారత్లో 6000 మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మధ్య డీసీజీఐ (DCGI) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వ్యాక్సినేషన్ సాగుతుండగా.. పిల్లలకు సంబంధించిన టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళ�
కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందున్న ప్రచారం నేపథ్యంలో డీసీజీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ కు అనుమతినిస్తూ నిర్ణయం ప్రకటించింద
న్యూఢిల్లీ: రెండేళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు కోవాగ్జిన్ టీకా ఇచ్చే అంశంలో.. ఆ టీకాకు సంబంధించిన మరింత డేటా కావాలని భారత్ బయోటెక్ సంస్థను డీసీజీఐ నిపుణుల కమిటీ కోరినట్లు తెలుస్తోం