Couple Suicide | ఆర్థిక ఇబ్బందుల కారణంగా విశాఖలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
తాము చనిపోవడానికి పిన్ని లక్ష్మియే కారణమని.. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన శైలజ ఆత్మహత్యకు ముందు వెల్లడించింది. తన భర్త అనిల్తో కలిసి ఆమె సోమవారం రాత్రి నవీపేట్ మండలం మిట్టాపూర్ రైల్వే గేటు సమీపంల
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్ �
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్ ప్లాట్ ఇప్పిస్తానని మోసం చేశాడని దంపతులు ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామంలో
Couple Suicide | జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Family Suicide | దంపతులతో పాటు ఓ ముగ్గురు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.