కుటుంబ కలహాలతో బావిలోకి దూకి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను కాపాడే క్రమంలో భర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగిలో గురువారం చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్కుమార్ త�
తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని తోలుకట్ట వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఓ ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చే�
సంగారెడ్డి : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ ఇద్దరు యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ�
రామారెడ్డి : భార్య భర్తల గొడవలు ఆ చిన్నారిని అనాథను చేశాయి. మనస్పర్థలతో చావే శరణ్యమని భావించిన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారంరాత్రి చోటు �
మారేడ్పల్లి : అప్పుల బాధ తట్టుకోలేక దంపతులిద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్
Mahabubnagar | జిల్లాలోని జడ్చర్ల మండలం ఎక్కువాయపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ శనివారం ఉదయం గొడవపడ్డారు. తీవ్ర మనస్తాపాన�
దంపతుల ఆత్మహత్య | అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురు లేని జీవితం
Couple suicide: రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. కుటుంబ గొడవల కారణంగా భార్యభర్తలు విషపు గోలీలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.