వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్నది. మొదటి రోజు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో హోరాహరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి, క�
MLC counting | వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో నాలుగు కౌంటింగ్ హ�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండ పట్టణ శివారులోని ఎ.దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో లెక్కింపు�
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం లోక్సభ స్థానానికి మే 13న ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఖమ్మం రూర�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి చిన్న ఘటన కూ�
హైదరాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 13 లొకేషన్లలో 16 కౌంటింగ్ కేంద్రాల్లో సికింద్రాబా�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వా�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ
కౌంటింగ్ కేంద్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మండలంలోని శ్రీ�
లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత
మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. దాదాపు 21 రోజుల పాటు సుదీర్ఘ నిరీక్షణ వీడనుంది. రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభ�
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు మంగళవారం వెలువడిన తర్వాత ర్యాలీలు, సభలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.