వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న జరిగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన
Lok Sabha elections | ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఓట్ల లెకింపు ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 4 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 33 ప్రాంతాల్లో లెక్కింపు ప్రారంభకానుండగా, ఇందుకోసం 9445 మంది సిబ్బందిని నియమించారు. 2373 టేబుళ్ల�
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్�
సెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ కౌంటింగ్ పరిశీలకులు సీఆర్ ప్రసన్న, ఎస్ జేడ, మనీష్ కుమార్ లోహన్ సమక్షంలో పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ �
అసెంబ్లీ ఎన్నికల పర్వం తుదిదశకు చేరుకుంది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. నేడు(ఆదివారం) నాలుగు జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతివలే అంతిమ నిర్ణేతలు కానున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చైతన్యం చూపారు. పురుషుల కంటే ఎక్కువగా 93,874 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కౌ ంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధం గా సన్నద్ధం కావాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరిం గ్ క�
సూర్యాపేట అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
పూర్వ కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ను కలుపుకొని 13 అంసెబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 31,78, 980 మంది ఓటర్లు ఉండగా, అందులో 24,56,146 మంది ఓటు (77.26 శాతం) హక్కును వినియోగించుకున్నారు.
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్టులో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. శనివారం బందోబస్తును పరిశీలిం�
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాన నియోజకవర్గాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికో, పక్కనున్న ఎల్బీనగర్ నియోజకవర్గానికో పరిమితం కాలేదు.