మేడ్చల్: లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన శిక్షణను పూర్తి చేశారు. మేడ్చల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి బోగారంలోని హోళిమేరి కళాశాలలో, ఎల్బీనగర్కు సంబంధించి సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, కంట్మోనెంట్కు సంబంధించి బేగంపేటలోని వేస్లి కళాశాలలో లోక్సభతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ఉంటుంది.