దాదాపు రెండు నెలలపాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం నిర్వహించనున్
లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్టయిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తనను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించడం లేదని తెలిసింది. గత రెండు రోజులుగా సిట్ అధికారులకు ప్రజ్వల్ నుంచి పూర్తి సహా�
రాజకీయంగా తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు మూహూర్తం దగ్గరపడింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్సభ స్థానం లెక్కింపు
చేవెళ్ల లోక్సభ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం చేవెళ్ల మండలం, గొల్లపల్లి గ్రామంలోని బండా రి శ్రీనివాస్ ఇనిస్టిట్య
ఈ నెల 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలోని నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని స
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని, అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశ�
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జూన్4న నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు అంశాలపై �