ఇందూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరైంది. నాలుగు కోర్సులతో ఈ విద్యాసంవత్సరం నుంచి కళాశాల ప్రారంభంకానున్నదని టీయూ వీస�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో అడ్మిషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్-2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు తదితరులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ�
Intermediate | సిర్గాపూర్లోని గిరిజన బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందేందుకు విద్యార్థినిలు మే 16న జరిగే కౌన్సెలింగ్కు హజరు కావాలని ప్రిన్సిపాల్ లిక్కి శైలజ బుధవారం తెలిపారు.
డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల ముందే వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ ఇస్తున్నా రు. డ్రైవింగ్కు వాహనాలు ఇవ్వద్దంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా పేరెంట్స్ పట్టించుకోవడంలేదు.
Rowdy sheeters counseling | రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఐదో పట్ట�
నేరాలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే రౌడీషీటర్లపై రాచకొండ పోలీసులు బహిష్కరణ వేటు వేస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ మైండ్సెట్ మార్చు కోవాలంటూ సూచనలు చేస్తూ వస్తున్నారు.
ఇటీవల నుమాయిష్లో బోరబండకు చెందిన ఇద్దరు విద్యార్థులు యువతులను తాకేందుకు ప్రయత్నించడం, కొందరితో వెకిలిచేష్టలు వేస్తూ వారిని సతాయించారు. ఎవరూ గమనించడం లేదంటూ అసహ్యంగా వ్యవహరించారు.
కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మ ఇటీవల మరణించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్�
వైద్యవిద్యలో నీట్ పరీక్ష వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. నీట్ వల్ల తెలంగాణతోపాటు చాలా రాష్ర్టాలు నష్టపోతున్నాయని, వై�