మేడమ్ నేను ఇంటర్ ఫెయిలయ్యా. మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తున్నది. భయంతో చదవలేకపోతున్నా. చదవాలన్న ఆసక్తి ఉండటం లేదు. నాలుగురోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్లీ పాసవుతానో..! లేదోనని టెన్షన్గా ఉన్నది. నేనింత
ముందు నుంచీ అంతే. నాన్న ఏం చేసినా ఆమెకు నచ్చదు. చక్కగా తయారై ఆఫీసుకు బయల్దేరినా అనుమానపు చూపులే. ఓ గంట ఆలస్యంగా వస్తే రాద్ధాంతం చేస్తుంది. ఆ వివాదంలోకి నన్నూ లాగాలని చూస్తున్నది. నాన్న కదలికలపై కన్నేసి ఉంచ�
నవతరం జంటల్లో రోజురోజుకూ విడాకులు పెరిగిపోతున్నాయి. పెండ్లి తర్వాత రెండు మూడేండ్లు కలిసి కాపురం చేయడం కూడా కష్టంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
TS Lawcet | న్యాయవాద కోర్సుల్లో (లా) ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ వెబ్కౌన్సెలింగ్లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. ఏటా లా కోర్సులకు డిమాండ్ తీవ్రమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పలు కాలేజీల�
ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు రౌడీషీటర్లపై పటిష్ట నిఘాను పెంచారు. సెంటిమెంట్తో వారిని ఇంటిలోనే ఉండేలా కట్టడి చేస్తున్నారు. రౌడీషీటర్లలో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండి�
వైద్యారోగ్య శాఖలో 310 ఫార్మసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో 105 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం తెలం
Health Department | వైద్యారోగ్యశాఖలో 310 ఫార్మాసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. టీవీవీపీ పరిధ�
MBBS seats | ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్ల న�
ఇటీవల ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు ఏడు మంజూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు చర్యలు కరీంనగర్కు రెండు కేటాయింపు ప్రాంతాల ఎంపికపై అధికారుల దృష్టి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం ప్రజారోగ్యమే లక్ష్యంగా సర్కారు దవాఖానలను బ
భద్రాచలం: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీపతి తిరుపతి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఆటో కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లక�
‘మత్తు’ నుంచి ‘మార్పు’ వరకు..వెన్నంటే ఉన్న పోలీసులు చోరీలకు పాల్పడుతున్న పలువురికి కౌన్సెలింగ్ ఆపరేషన్ ఛేంజ్తో 10 మంది నేరస్తుల్లో మార్పు జగద్గిరిగుట్ట క్రైం విభాగం వినూత్న ఆలోచన పోలీస్ స్టేషన్కు �
పాలిటెక్నిక్ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది.