జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన కౌన్సిల్ దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్నది. అసలే ఎన్నికల ఏడాది కావడం...గడిచిన ఏడాది కాలంగా అభివృద్ధి పనులు కుంటుపడడ
పౌర సేవల్లో ప్రజల మెప్పు పొందుతూ కొందరు ‘బెస్ట్ పోలీస్' అవార్డులు అందుకుంటుంటే.. మరికొందరేమో తమ వ్యవహార శైలితో పోలీస్ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత అధిక�
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు ఉంది. ప్రజా ప్రయోజనాలకు కేటాయించాల్సిన నిధులను గోల్మాల్ చేసి.. జేబులు నింపుకోవడానికి రెడీ అయ్యారు. అందులో భాగంగా ఉచిత సేవను కూడా వదలలేదు.
జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరెపల్లి లక్ష్మిపై గురువారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో దోరెపల్లి లక్ష్మి చైర్పర్సన్ పదవిని కోల్పోయారు. ఏ ఒక్క కౌన్సిలర్ కూడా చైర్పర్సన్కు అనుకూలంగ
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ అంశం చివరకు న్యాయస్థానానికి చేరింది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి మూడు నెలలకోసారి కౌన్సిల్ సమావేశాన్ని బల్దియా కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుంది.
Ukraine: గ్రామ మీటింగ్లో ఓ కౌన్సిలర్ గ్రేనేడ్లతో దాడి చేశాడు. ఈ ఘటన ఉక్రెయిన్లో జరిగింది. ఆ దాడిలో ఒకరు మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు.