భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్లు నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయ్యాయని ప్రభుత్వ నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ దగ్గు మందుల్లోని కొన్ని శాంపిళ్లలో డైథిలిన్ ైగ్లెకాల్(డీఈజీ), ఇథిలిన్ ైగ
కలుషిత దగ్గు మందును వినియోగించడం వల్ల 68 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో భారతీయుడు సింగ్ రాఘవేంద్ర ప్రటర్కు ఉజ్బెకిస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
Cough Syrup | న్యూఢిల్లీ : దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిబంధనలు జారీ చేసింది. దగ్గు సిరప్లకు ప్రభుత్వ ల్యాబ్ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతుల�
WHO | కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
children died | ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫార్మాస్య�
cough syrup deaths ఇటీవల గాంబియా దేశంలో దగ్గు సిరప్ తాగిన సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆ దేశ పార్లమెంటరీ కమిటీ.. భారత కంపెనీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి�