పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న కోల్డ్రిఫ్ దగ్గుమందు వ్యవహారంలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ దగ్గు సిరప్ రాస్తే డాక్టర్లకు కమీషన్ ఇచ్చినట్టు తేలింది. కమీషన్ కోసమే ఈ సిరప్ను పలువురు చిన్నపిల్లలకు ప్�
దగ్గు మందు అంటే భయపడేలా చేసిన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ను (Coldrif Cough Syrup) తయారు చేస్తున్న కంపెనీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని చెన్నైలో శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ (Sresan Pharmaceuticals) ఓనర్ రంగనాథన్ను (
మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ కాల్డ్రిఫ్ తాగి 20 మంది చిన్నారులు మృతి చెందిన క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసిం
రెండేండ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ను డాక్టర్లు సూచించవద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. తల్లిదండ్రులు సైతం వైద్యుల సలహా తీసుకోకుండా దగ్గు మందును వాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు డైరెక్టర�
దగ్గు సిరప్ (Cough Syrup) కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కోల్డ్రిఫ్ దగ్గు మందును (Coldrif Syrup) వాడటంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సుమారు 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమయిం
కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చు
దగ్గు మందు తయారీపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. ఆ శాఖ ఆదివారం అత్యవసరంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, డ్రగ్ కంట
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు రాసిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ (Coldrif syrup) తాగిన పక్షం రోజుల్లోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృత
Cough Syrup | మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దాదాపు పక్షం రోజుల్లోనే ఆరుగురు పిల్లలు కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతి చెందారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. దగ్గు సిరప్తాగడం వల్లే చిన్నారులు మృతి చెందడం తీవ్ర దుమారం రేప�
Cough Syrup Row | దగ్గు మందు వల్ల పిల్లలు మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ను సస్పెండ్ చేసింది. అలాగే జైపూర్కు చెందిన కేసన్స్ ఫార్మా తయారు చేసిన 19 మందుల పంప�
No Toxins In Cough Syrup | రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ నమూనాలలో మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన విష పదార్థాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
Cough Syrup | దగ్గు మందు కారణంగా మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో 11 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే దగ్గు మందు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
Cough syrup | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని చింద్వారా (Chhindwara) జిల్లాలో కలుషిత దగ్గు మందుల (Cough syrup) కారణంగా వరుసగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Cough Syrup Kills 2 Children | ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్ �