ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షం మెట్ట పంటలకు ప్రాణం పోసింది. దినదినం తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్న అన్నదాతల్లో ఈ వాన ఆశలు చిగురింపజేసింది. వానకాలం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికి ఇప్పటి వర�
మృగశిర కార్తె ముగిసినా.. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఆకాశంలో కారు మబ్బు లు లేవు. తొలకరి వర్షంతో పులకరించిన రైతన్న వానకాలం సాగుకు సిద్ధం చేసిన పొలాల్లో పత్తి, కంది ఇతర పంటల విత్తనాలు భూమిలో విత్తారు.
నకిలీ పత్తివిత్తనాలను విక్రయించేందుకు తరలిస్తున్న ము ఠాలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస నాయుడు మంగళవారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం,
సీజన్ ప్రారంభంలో పత్తి గింజల కోసం.. ఆ తర్వాత ఎరువుల కోసం రైతులు యుద్ధాలే చేశారు. అష్టకష్టాలు పడి సాగు చేశారు. జూలై, ఆగస్టులో కురిసిన అకాల వర్షాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల ప
Medak | పత్తి సీసీఐకే విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని బర్దిపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించి రైతులతో ముచ్చటిం
తాము పండించిన సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అయిజ, బింగిదొడ్డి స్టేజీ సమీపంలో 5గంటల పాటు ధర్నా చేసిన సంగతి విదితమే.
నడిగడ్డలో సీడ్పత్తి సాగుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో రైతులు అధిక మొత్తంలో సీడ్పత్తిని సాగు చేశారు. గత ఏడాది మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులకు ఆశించిన స్థాయి లో దిగుబడి రాక, ధరలు లేక ఈ ఏడాది రైతు�
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయని మురిసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం ప్రారంభంలోనే కురిసిన జల్లులకు పత్తి విత్తనాలు వేసిన అన్నదాతలు.. ఇప్పుడు మొగులు వైపు చూస్తున్నారు. నీరులేక సగానికిపైగా వ�
విత్తన పత్తి సాగుకు నడిగడ్డ నేలలు అను కూలం కావడంతో, గత ఇరవై ఏండ్లుగా కంపెనీలు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులతో సీడ్ పత్తి పంట సాగు చేయిస్తున్నారు.
జిల్లాలోని వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు. డిమాండ్ ఉన్న సీడ్స్ను కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్లో విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు.
జిల్లాలోని కాటారం, మహాముత్తారం మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలతో పాటు ైగ్లెఫోసెట్ కలుపు మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్, సిబ్బంది, మండల వ్యవసాయ అధ�