తాము పండించిన సీడ్ పత్తి విత్తనాలను కంపెనీలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అయిజ, బింగిదొడ్డి స్టేజీ సమీపంలో 5గంటల పాటు ధర్నా చేసిన సంగతి విదితమే.
నడిగడ్డలో సీడ్పత్తి సాగుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో రైతులు అధిక మొత్తంలో సీడ్పత్తిని సాగు చేశారు. గత ఏడాది మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులకు ఆశించిన స్థాయి లో దిగుబడి రాక, ధరలు లేక ఈ ఏడాది రైతు�
Medak | మూడు రోజులుగా వర్షాలు వెనక్కి పోవడంతో రైతులు కకావికలం అవుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు మొదటగా మొక్కజొన్న, పత్తులను విత్తుకున్న రైతులు 20 రోజులుగా వర్షాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంద�
నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయని మురిసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం ప్రారంభంలోనే కురిసిన జల్లులకు పత్తి విత్తనాలు వేసిన అన్నదాతలు.. ఇప్పుడు మొగులు వైపు చూస్తున్నారు. నీరులేక సగానికిపైగా వ�
విత్తన పత్తి సాగుకు నడిగడ్డ నేలలు అను కూలం కావడంతో, గత ఇరవై ఏండ్లుగా కంపెనీలు ఆర్గనైజర్లు అనే దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడి రైతులతో సీడ్ పత్తి పంట సాగు చేయిస్తున్నారు.
జిల్లాలోని వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు. డిమాండ్ ఉన్న సీడ్స్ను కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్లో విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు.
జిల్లాలోని కాటారం, మహాముత్తారం మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలతో పాటు ైగ్లెఫోసెట్ కలుపు మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్, సిబ్బంది, మండల వ్యవసాయ అధ�
విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులు పండించిన సీడ్ విత్తనాలు పాస్ అయిన ఫెయిల్ అయినట్లు చూయిస్తూ రైతులను మోసం చేస్తున్న విషయాలను గత వారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు �
రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట ఎస్పీ నరసింహ తెలిపారు.
నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు మొదలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం వరకు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
నకిలీ విత్తనాలు ఎవరు విక్రయించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీం శర్మ హెచ్చరించారు. మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
జిల్లాలో వానకాలం సాగు పనుల్లో రైతులు బిజీ అయ్యారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వానకాలం సాగు ఆశాజనకంగా షురూ అయ్యింది. పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. వరినార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు