దూదిపూల రైతులకు అడుగడుగునా దుఃఖమే మిగులుతోంది. మద్దతు ధరకే విక్రయించుకోవాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు.. పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు సహకరిస్తుండడంతో కర్షకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక కో
పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. తేమ శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు తలెత్తనీయొద్దని అన్నారు. తల్లాడ మండలంలోని స్టాప్లెరిచ్ జిన్నింగ్ ఇండస్ట్ర�
కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన పత్తికి కొర్రీలు పెడుతూ.. నిబంధనలు, షరతులు విధిస్తూ ఇప్పటివరకు కేజీ కూడా కొనలేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు. ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటు
పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పత్తి క�
ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు దక్కకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ. 7,521 ఉండగా, సోమవారం ఎనుమాముల మార్కెట్లో రూ. 6,800 పలికింది. పత్తి కొనుగోలు
పంట తాడికి పెరిగిన వేళ ఖరీదుదారులంతా ఏకమై ఒక్కసారిగా జెండా పాటను తగ్గించారు. దీంతో ఎన్నో ఆశలతో ఏఎంసీకి పంటను తెచ్చుకున్న పత్తి రైతులు విధిలేక అదే ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. ఖమ్మం �
ఆరుగాలం కష్టించి పం డించిన పత్తి పంటను కాటన్మిల్ యజమానులు నా ణ్యత, తేమ శాతం పేరుతో ధర తగ్గించి కొనుగోలు చే స్తున్నారని శనివారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా మారుతీ కాటన్ ఇండస్ట్రీ వద్ద రైతులు ఆందో
మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం స్థానిక రైతువేదిక వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్ముక్ల మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసులు, స�
తేమ, తూకాల పేరుతో దళారులు రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుసమీపంలోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు వద్ద ఏర్ప
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి సురేఖ వరంగల్ కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరా�
పంటలు చేతికి వస్తే రైతులకు ఆనందం కలుగుతుంది. కానీ జిల్లాలోని పత్తి రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొన్నది. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురేగి తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి ప్రభుత్వ కొనుగోలు క�
దసరా ముందు నుంచే మార్కెట్లకు పత్తి వస్తున్నా సీసీఐ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. దీపావళి తర్వాతగానీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు తేమ శాతం అధికంగా ఉన్న పత్తి వస్తుంద�
జిల్లాలో పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి పంట కోతలు ప్రారంభమైనా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యలేదు. దీంతో రైతులు తాము పండించిన పత్తిని మిల్లర్లకు అమ్
గతేడాది దిగుబడి లేక దిగాలు చెందిన రైతన్నకు ఈ ఏడాదైనా తెల్లబంగారం కాసులు కురిపిస్తుందనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. పత్తి పంట చేతికొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్�
ఈసారి పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు ప్రతికూల పరిస్థితులతో పూత, కాతపై ప్రభావం చూపి ఆశించిన దిగుబడి రాకపోగా మరోవైపు చేతికొచ్చిన అరకొర పంటకు ‘మద్దతు’ కరువైంది. భారీ వర్షాలతో ఇప్పటికే నష్టపో�