ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టు 16న కురిసిన భారీ వర్షం అన్నదాతలను అపార నష్టానికి గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా వరదల కారణంగా రైతులు 18,310 ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పత్తి 14,225 ఎకరాలు, సోయా 3,152 ఎకరాలు, కంది 473 ఎకరాలు, మొ�
వర్ష బీభత్సం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
జిల్లాలో యూరియా కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నా సర్కారు మాత్రం అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. వరి, పత్తి పంటల పెరుగుదలకు యూరియా ఎంతో అవసరం కావడంతో అన్నదాతలు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా కోసం క్
పత్తిపంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఏఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. చారకొండ మండలం రాంపూర్కు చెం
నడిగడ్డలో సీడ్పత్తి సాగుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడంతో రైతులు అధిక మొత్తంలో సీడ్పత్తిని సాగు చేశారు. గత ఏడాది మిర్చి తదితర పంటలు సాగుచేసిన రైతులకు ఆశించిన స్థాయి లో దిగుబడి రాక, ధరలు లేక ఈ ఏడాది రైతు�
అన్నదాత కష్టం అంతా ఇంతాకాదు. ఆరుగాలం కష్టపడి పండిస్తే మిగిలేది అంతంతమాత్రమే. ప్రారంభంలో నకిలీ విత్తనాల బెడద, పంట పెరుగుతున్న క్రమంలో చీడపురుగుల బాధ.. అందులో అకాల వర్షాలు వస్తే అంతే సంగతి.
పత్తి పంట చేతికందినప్పటి నుంచి అమ్ముకునేందుకు పత్తి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు చెన్నూ ర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆప్
ఫెంజల్ తుఫాన్ పంటలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నది. పులి భయంతో కూలీలు చేలకు వెళ్లకపోవడంతో ఎక్కడి పత్తి అక్కడే ఉంటుండగా, అకాల వర్షానికి తడిసి ముద్దువుతున్నది.
ఆరుగాలం కష్టించి పం డించిన పత్తి పంటను కాటన్మిల్ యజమానులు నా ణ్యత, తేమ శాతం పేరుతో ధర తగ్గించి కొనుగోలు చే స్తున్నారని శనివారం మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండా మారుతీ కాటన్ ఇండస్ట్రీ వద్ద రైతులు ఆందో
పత్తిపంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వానకా
బంగాళాఖాతంలో చాలా రోజుల తరువాత అల్పపీడనం ఏర్పడడం, ఆ ప్రభావం జిల్లాపై కనపడుతుండడంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత వానకాలం సీజన్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందారు.
తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకుని సంబురపడ్డ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో ఈ ఏడాది పంటలు గట్టెక్కుతాయన్న మురిసిన అన్నదాతల ఆనందం ఆవిరైపోయిం�
రైతులు వానకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. మరికొ న్ని రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యా రు. వేసవి దుక్కులు దున్నిస్తే పంటల సాగుకు అన్ని విధాలా ప్రయోజనముంటుందని రైతు లు భా�