వర్షాభావ పరిస్థితులు అనుకూలించడంతో జిల్లావ్యాప్తంగా పత్తి, వరి పంటలను గణనీయంగా సాగుచేశారు. కాని, పంట చేతికందే సమయంలో ప్రభుత్వాల నిబంధనలతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్ సీజన�
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన ఊట్కూర్ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికులు, బాధిత రైతు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ మల్�
ఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయానికి మార్కెట్కు తరలించిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అకాల వర్షాలు, తపాన్లు, తెగుళ్ల బారి నుంచి ఎంతో కొంత చేతికొచ్చిన పంటను విక్రయానికి తీసుకొస్తే అందిన కాడ�
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలో 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా ప�
రైతులు పండించిన పత్తి పంటను బేషరతుగా కొనుగోలు చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పత్తి రైతులు రోజువారీగా పత్తి అమ్ముకోవడానికి మాగనూరు మండలం వడ్వాట్ కాటన
పత్తి పంట కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనను తెస్తూ రైతులను పరేషాన్ చేస్తోంది. పత్తి సాగు చేసిన రైతులు అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గుతోందని దిగాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి సేకరణ �
ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దాన�
పత్తి రైతులకు ఈ సీజన్ కన్నీళ్లే మిగిల్చింది. ఓ వైపు ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరోవైపు పాలకుల తీరుతో పత్తి రైతు పరిస్థితి ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది. దీంతో పత్తి రైతులకు ఈ ఏడాది ప�
తేమ పేరిట పత్తి కొనుగోలుకు నిరాకరించడంపై రైతులు భగ్గుమన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో రోడ్డెక్కారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని జీవీపీ జిన్న�
రాష్ట్రవ్యాప్తంగా పత్తిపంట చేతికొచ్చే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోళ్లు జరుగక ఒకచోట, వర్షాల కారణంగా తడిసి పరిహారం అందక మరోచోట రైతులు అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు పంచాయతీ పరిధిలో గల పోడు రైతుల భూముల్లో అటవీ శాఖ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో సుమారు 150 మంది ఫారెస్ట్ అధికారులు �
ఒక వైపు వరుణుడి దెబ్బ కు అల్లాడిపోతూ ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట ను రైతులు అమ్ముకుందామన్నా ప్రభుత్వ నిబంధనలతో రైతులు కన్నీరు పెట్టుకునే దుసితి నెలకొన్నది. ఒక వైపు ప్రభుత్వ నింబంధనలు, మరో వైపు సీస�
పత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కోలుకోకుండా చేస్తున్నాయి. అధిక వర్షాలతో పంట చేతికొచ్చే సమయంలో కళ్లెదుటే పూత రాలిపోతున్నది. రంగు మారి, కాయ మురిగి పోతుండడంతో అన్నదాతలు కన్నీరు పెడ్�
ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు ఏకంగా గడిచిన మూడు నెలలుగా విడవని వానలతో రైతన్నలు కుదేలు అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం