పత్తి పంట వేసిన రైతన్నకు ఈ ఏడాది కన్నీరే మిగిలింది. ఓ వైపు వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మరోవైపు రోజురోజుకూ మార్కెట్లో ధర పడిపోతున్న ది. దీంతో గిట్టుబాటు ధర లభించక పత్తి రైతు దిగాల
పత్తి పంట ధర రోజురోజుకూ పడిపోతున్నది. ధర లభించకపోవడంతో పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోల్చితే దిగుబడి తగ్గడంతోపాటు ధరలు కూడా తగ్గాయి. అక్టోబర్ 30న క్వింటాల్ పత్తికి అత్యధికంగా రూ.7వేల 160 ప�
పత్తి రైతులకు ఈ యేడాది నిరాశే మిగులుతున్నది. వాతావరణం అనుకూలించక అంతంతే దిగుబడి రాగా, ఆపై ధర లేక పెట్టుబడులు ఎల్లని దుస్థితి ఉన్నది. గతేడాది రికార్డుస్థాయిలో క్వింటాలు 10 వేల దాకా పలికి మెరిపించిన కాటన్ �
వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిపోవడంతో పత్తి రైతులు దిగులు పడుతున్నారు. దిగుబడి తగ్డిపోయి పెట్టుబడి కూడా చేతికి రాక ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 12 నుంచి 13 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం ఏడు నుంచి
పత్తిసాగు చేసిన రైతన్నలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. వాతావరణం అనుకూలించక పత్తిపంట ది గుబడి గణనీయంగా తగ్గింది. రైతన్నలు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది.
కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. చేసేది లేకపోవడంతో అధికారులు మూడు రోజులపాటు కొనుగోళ్లు నిలిపివేశారు. శుక్రవారం మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ కొటెక్స్లో
మిగ్జాం తుఫాను పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. తెల్ల బంగారం రైతులను కోలుకోకుండా చేసింది. తుఫాను తీవ్రతతో తడిసిన దూది పంట పూర్తిగా రంగు మారింది. చెట్టుపై ఉన్న పత్తి కాయలకు మచ్చల తెగుళ్లను తెచ్చింది. చే
నిర్మల్ జిల్లాలో పాత పంటల వైపు రైతులు మళ్లీ దృష్టిసారించారు. వాణిజ్య పంటల్లో మేలు రకాలైన మిర్చి సాగు వైపు ఆసక్తి చూపడంతో మిర్చి గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రైతులు తెల్లముఖాలు వేసుకునే విధంగా మారింది. కొన్నేండ్లుగా పత్తి పంట సాగు ద్వారా లాభపడుతున్న రైతుకు ఈ ఏడాది నష్టాలు మిగిల్చింది. ఉమ్మడి మద్దూరు మండలంలో ఈ ఏడాది వర్షాకాలం
వర్షాలు కురుస్తుండడంతో తెల్లబంగారినికి తెగులు సోకుతుంది. పత్తిపంట చేతికొస్తున్న వేళ వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. చెట్టుపైనున్న పత్తితో పాటు కాయలు, ఆకులకు నల్ల మచ్చలు వచ్చి రాలిపోతున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వె�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంట�
జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవ
రైతులకు పత్తి పంట సిరులు కురిపిస్తున్నది. ప్రతి యేట దూదిపంట లాభసాటిగా ఉండడంతో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది 1,60,900 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.