ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటికే సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు చేరువైంది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వె�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంట�
జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవ
రైతులకు పత్తి పంట సిరులు కురిపిస్తున్నది. ప్రతి యేట దూదిపంట లాభసాటిగా ఉండడంతో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది 1,60,900 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్�
Cotton crop | వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రత్తి చేన్లు నీట మునిగిపోయాయి. నీరు నిండిపోయిన చేలల్లో ఎలాంటి యాజమన్యా పద్ధతులు పాటించడం ద్వారా ప్రత్తి పంటను కాపాడుకుని అధిక దిగుడబడిని స�
ఈ సీజన్ నుంచి పత్తి రైతుల పంట పండనున్నది. పత్తి దిగుబడి, ఆదాయం మూడింతలు పెరగనున్నది. ఇందుకు సంబంధించి ఈ వానకాలం సీజన్ నుంచి పత్తి సాగులో కొత్త విధానం అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది.
ఖమ్మంలో తెల్లబంగారానికి భారీ ధర పెద్దపల్లిలో రూ.8,833.. గజ్వేల్లో 8,819 ఖమ్మం వ్యవసాయం/పెద్దపల్లి జంక్షన్/గజ్వేల్/కాశీబుగ్గ, డిసెంబర్ 28: పత్తి ధరలు పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగ �
8 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు వానకాలం లక్ష్యం 140.12 లక్షల ఎకరాలు వరి సాగు తగ్గించండి: మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సాగు ఊపందుకున్నది. సాగు లక్ష్యంల�
పత్తి పంటతో మార్కెట్లో అధిక లాభం దేశంలో ఎక్కడా ధాన్యం కొనలేదు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మా ర్పులు రావాల�
వాద్వానీతో అగ్రి వర్సిటీ ఒప్పందం తొలి దశలో 6 జిల్లాల్లో ప్రయోగం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పత్తి పంటకు అతిపెద్ద సమస్యగా మారిన గులాబీ తెగులుకు అత్యాధునిక టెక్నాలజీతో చెక్ పెట్టనున్నారు. ఈ తెగులును �