ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి.
Cotton Crop | ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురై పూత పిందే రాలడం, పంట ఎదుగుదల తగ్గడం జరుగుతున్నట్లు గమనించడం జరిగిందని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగార్జున అన్నారు.
భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది.
చర్ల దుమ్ముగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో చేతికొచ్చిన పత్తి చేలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సాగు చేసుకుంటున్న భూము
COtton Crop | వ్యవసాయ అధికారుల సూచన మేరకు పత్తి పంట వేసుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి పేర్కొన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రత్తి పంటలో ఆశించే రసం పీల్చే పురుగులను ని�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్�
Cotton Crop | పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు ఏవో మోహన్. వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీ�
ఇరవై ఎకరాల్లో వేసిన పత్తి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారంటూ దుగినేపల్లికి చెందిన రైతులు ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
Cotton Crop | మనూరు మడల పరిధిలోని 2025-25 సంవత్సరానికిగాను పత్తి పంట 24500 ఎకరాలు, పెసర పంట 1200 ఎకరాలు, మినుములు 500 ఎకరాలు, కందులు 1500 ఎకరాలు, సోయా పంట 300 ఎకరాలు సాగు చేస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని అన్నదాతను మే నెల ఊరించగా.. జూన్ నెల ఉసురు తీస్తున్నది. మే, జూన్ నెల మొదట్లో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో అన్నదాత పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేశాడు.
రైతన్న పై వానలు పగపట్టాయి. వర్షాకాలం ప్రారంభంలో అనవసర సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి మురిపించిన వానలు.. నేడు జాడ లేకుండా పోయాయి. ఎర్రని ఎండల్లో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా వ�
కోటి ఆశలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. గతేడాది ఆశించినంతగా పంటల దిగుబడి రాకపోవడంతో దిగాలు చెందిన రైతన్న ఈ ఏడాదైనా విస్తారంగా వర్షాలు కురిసి పసిడి పంటలు పండాలని కోరుకుంటున్నాడు. వారం రోజులుగా �
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో యూరియా కోసం అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన మేర పత్తి పంట దిగుబడి రాకపోవడంతో దానిని తొలగించి మిరప, మక్కజొన్న, నువ్వులు తదితర పంటలను సాగుచేస్తున్నారు. ప్రధ