ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ (Cyclone Montha) దాటికి ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) వందల ఎకరాల్లో పత్తి పంటకు (Cotton Crop) నష్టం వాటిల్లింది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా దిగుబడికి వచ్చిన పత్తి తడిసి ముద్ద�
పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రావికంపాడు పంచాయతీ పరి�
వర్షాలకు పత్తి పంట దెబ్బతినడంతో తీవ్రమనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది.
ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిపంట దెబ్బతినగా, మనస్తాపం చెందిన ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం చింతకుంటలో జరిగింది.
సాధారణంగా భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రంలో పత్తిపంటను రైతులు విక్రయించుకోవాలంటే సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రత్యేక యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే కేంద్ర
ప్రభుత్వం మారిన తర్వాత రైతులను కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సర్కారు నిర్లక్ష్యం అన్నదాతకు పెను శాపంగా మారింది. అన్ని పంటల కోతలు మొదలైనా కొనే దిక్కులేక రైతన్న అల్లాడిపోతున్నాడు.
Cotton Crop | పత్తి పంట ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు భారత నవ నిర్మాణ సంస్థ, బెటర్ కాటన్. ప్రతినిధులు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలో మంగళవారం ప్రపంచ పత్తి
ప్రపంచ దేశాలల్లో నాణ్యమైన పత్తి సాగు అయ్యే ప్రాంతాల్లో తెలంగాణకు ప్రత్యే క స్థానం ఉన్నది. అందుకే ఇక్కడి ప్రాంతాల్లో పండించిన పత్తి పంట నాణ్యత రీత్యా ఎగుమతి కూడా అవుతున్నది.
Organic Methods | పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని భారత నవ నిర్మాణ సంస్థ (Better Cotton Project)ప్రతినిధులు రైతులకు సూచించారు.
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
Crop Cultivation | పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని రాయపోల్ మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి.
Cotton Crop | ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురై పూత పిందే రాలడం, పంట ఎదుగుదల తగ్గడం జరుగుతున్నట్లు గమనించడం జరిగిందని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగార్జున అన్నారు.