Cotton Crop | పత్తి పంట ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు భారత నవ నిర్మాణ సంస్థ, బెటర్ కాటన్. ప్రతినిధులు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలో మంగళవారం ప్రపంచ పత్తి
ప్రపంచ దేశాలల్లో నాణ్యమైన పత్తి సాగు అయ్యే ప్రాంతాల్లో తెలంగాణకు ప్రత్యే క స్థానం ఉన్నది. అందుకే ఇక్కడి ప్రాంతాల్లో పండించిన పత్తి పంట నాణ్యత రీత్యా ఎగుమతి కూడా అవుతున్నది.
Organic Methods | పత్తిలో వచ్చే గులాబీ పురుగును నివారించడానికి లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, అంతర పంటలు వేసుకోవాలని భారత నవ నిర్మాణ సంస్థ (Better Cotton Project)ప్రతినిధులు రైతులకు సూచించారు.
యూరియా కొర త.. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారుతున్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాకపోవడం, మొ లకెత్తినవి ఎదగకపోవడం, ప్రస్తుత వర్షాలకు పంట ఎర్రబారుతుండడ�
Crop Cultivation | పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని రాయపోల్ మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి.
Cotton Crop | ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ దశలో ఉంది. అధిక వర్షాలకు పత్తి పంట ఒత్తిడికి గురై పూత పిందే రాలడం, పంట ఎదుగుదల తగ్గడం జరుగుతున్నట్లు గమనించడం జరిగిందని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగార్జున అన్నారు.
భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినడమే గాక పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో చోటుచేసుకున్నది.
చర్ల దుమ్ముగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో చేతికొచ్చిన పత్తి చేలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆదివాసీ మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సాగు చేసుకుంటున్న భూము
COtton Crop | వ్యవసాయ అధికారుల సూచన మేరకు పత్తి పంట వేసుకొని ఆర్థికంగా లాభాలు పొందాలని శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి పేర్కొన్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ప్రత్తి పంటలో ఆశించే రసం పీల్చే పురుగులను ని�
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్తండాలో భూమి వివాదమై పత్తి పంటను ధ్వంసం చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గోవింద్తండాకు చెందిన బర్మావత్ భద్రు, బర్మావత్�
Cotton Crop | పత్తి, మొక్కజొన్న పంటలో అధికంగా నిల్వ ఉన్న నీరు బయటకు పోయేలా చిన్న కాల్వలు ఏర్పరచుకోవాలన్నారు ఏవో మోహన్. వర్షాలు పడుతున్న కారణంగా పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు చిన్న, పిల్ల కాలువలను తీసి నీ�
ఇరవై ఎకరాల్లో వేసిన పత్తి పంటను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేశారంటూ దుగినేపల్లికి చెందిన రైతులు ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.