విద్యారంగంపై కాంగ్రస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి మహిపాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్, కార్పొర�
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్లో విక్రయించరాదని ప్రభుత్వం హు
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. ఐదుగురు సభ్యులతో కూడిన ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ)ని నియమించాలని నిర్ణయించింది.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ విద్యను అందజేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో రూ.కోటి 20లక్షలతో నిర్మించిన మండల పరి�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడి�
నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెల�
ఆటాపాట ఒత్తిడి లేని పూర్వ ప్రాథమిక విద్య.. చక్కని పౌష్టికాహారంతో పాటు ఆధునిక వసతుల తో కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్యతో పాటు చక్కని సంస్కారం అందిస్తున్నాయి అంగన్వాడీ కేంద్రాలు. దిలావర్పూ ర్ మండలం�
Government Schools | సర్కారీ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం విధానం విజయవంతమైంది. విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్ర భుత్వ స్కూళ్ల బాటపట్టారు. ఫలితంగా పలు పాఠశాలల్లో పరిమితికి మించి విద్యార్థులు చే రుతున్న�
Himanshu | మనసుండాలే కానీ వయసుతో పనేముందని నిరూపించారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. తాను చదువుకుంటున్న ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ బడిని కార్పొరేట్
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నది. ఇప్పటికే మొదటి దశ ‘మన ఊరు- మన బడి’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది బడుల్లో మౌలిక వసతులు కల్ప�
లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో �
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలను సమకూర్చగా, ఇంగ్లిష్ మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తున్నది.
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి.ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశా�