లక్షల్లో ఫీజులు కట్టటానికి సిద్ధపడినా..రికమెండేషన్లు చేయించినా.. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష రాసినా.. కార్పొరేటు స్కూళ్లలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేని రోజులివి. ప్రభుత్వ పాఠశాలలంటే అందులో �
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలను సమకూర్చగా, ఇంగ్లిష్ మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తున్నది.
సమాజానికి ఎందరో మేధావులను అందించిన సర్కారు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై కునారిల్లుతూ వచ్చాయి.ఉపాధ్యాయుల్లేక, వసతుల లేమితో విద్యార్థులు రాక అనేక స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త తరం వారికి చదువు మరి�
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశా�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకానికి శ్రీకారం చుట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నార
భావి తరాలకు నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’
కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చే�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్స్థాయిలో విద్యను అందిస్తోంది. సీఎంకేసీఆర్ ప్రకటించిన కేజీటూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వివిధ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచి �
పెద్దపల్లి సెప్టెంబర్ 9 : కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. శుక్రవార�
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మర్కూక్ మండలంలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎ�