Dalit woman | దళిత యువతి (Dalit woman)ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒక ఇంటికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పడేశారు. నిందితుల్లో ఇద్దరు పోలీసులుగా తేలింది. దీంతో
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య సోషల్ మీడియాలో కొనసాగుతున్న అంతర్గత పోరుకు సంబంధించి సైబర్క్రైం పోలీసులు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్రూమ్ ఇంచార్జి ప్రశాంత్కు నోటీసులు జారీచేశారు.గుర్తుతె�
జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ర్టాలకు గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్, ఆయన మద్దతుదారులు శనివారం ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తమ సభకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల వారు మండిపడ్డారు. పుల్వామ�
Viral Video | రివాల్వర్ను పైకి గురిపెట్టిన వధువు గాల్లోకి వరుసగా నాలుగు రౌండ్లు కాల్పులు జరిపింది. అనంతరం రివాల్వర్ను ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చింది. వధువు పక్కన ఉన్న వరుడు కొంత ఆందోళనతో అలాగే కూర్చొండిపోయాడు. ఈ
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు కొత్త దారులు ఎంచుకున్నారు. అమాయ ప్రజలను పోలీసులపైకి ఉసిగొలిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు బాధితులుగా మారారు. ఆదివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన మొఘల్పుర పో
ఓ ఖైదీని వెంటబెట్టుకొని షాపింగ్ మాల్కు వెళ్లిన ఉత్తరప్రదేశ్ పోలీసుల ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్లో అరెస్టు చేసి జైలుకు ప�
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. కొద్దిసేపు న్యాయస్థానంగా మారిన అసెంబ్లీ 20 ఏండ్ల నాటి ఘటనపై ఆరుగురు పోలీసులకు శిక్ష విధించి, వెంటనే అమలు చేసింది.
పోలీసులు, నిరసన చేస్తున్న నిరుద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
పోలీసుల ఎన్కౌంటర్లో ఒక వ్యక్తి మరణించాడు. దీనిపై మృతుడి భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు ఎన్కౌంటర్లో పాల్గొన్న 12 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �
భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య కేవలం 10.5 శాతం కాగా, ప్రతి మూడు పోలీస్ స్టేషన్లకు గాను కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనంలో �
MLA Aravind Limbavali | ట్రాఫిక్ పోలీసులు, మీడియా సిబ్బందికి కర్ణాటకలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపినందుకుగాను బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి (MLA Aravind Limbavali) కుమ�
గుణ: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ