Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �
భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య కేవలం 10.5 శాతం కాగా, ప్రతి మూడు పోలీస్ స్టేషన్లకు గాను కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనంలో �
MLA Aravind Limbavali | ట్రాఫిక్ పోలీసులు, మీడియా సిబ్బందికి కర్ణాటకలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపినందుకుగాను బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి (MLA Aravind Limbavali) కుమ�
గుణ: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ
వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబర�
Odisha | ఒడిశాలోని (Odisha) నవరంగ్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీస్ వినీబస్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ