గుణ: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసుల్ని కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ
వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబర�
Odisha | ఒడిశాలోని (Odisha) నవరంగ్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీస్ వినీబస్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతిచెందగా
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ