You'll Shed Tears Of Blood | కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అని హెచ్చరించారు.
Rahul Gandhi | అమెరికా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్న
Cops Thrashed By Mob | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి చనిపోవడానికి పోలీసులు కారణమని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై దాడి చేయడంతోపాటు కర్రలతో కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
Cops Planting Drugs On Man | ఒక వ్యక్తిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అతడ్ని తనిఖీ చేస్తున్న సమయంలో ప్యాంటు జేబులో డ్రగ్స్ ఉంచారు. ఆ వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపించి అదుపులోకి తీసుకున్నా�
Kangana Ranaut's Effigy | నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రైతుల నిరసనపై చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడ్డాయి. ఆమె దిష్టి బొమ్మతో నిరసన చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆ దిష్టి బొమ్మను లాక్కోవడంతో ఇరు వర్గాల మధ్�
TMC MP Summoned By Cops | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రేకు కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్పై హత్యాచా�
నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి అనువుగా కొన్నేండ్ల క్రితం వాక్వ�
అమాయక నిరుపేదలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ రమేశ్, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు ఉన్
Communal clashes | రాజస్థాన్లోని జోధ్పూర్లో మత ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఒక షాపు, రెండు కార్లు, పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టా
Police Station | పోలీస్ స్టేషన్కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్�
రాజ్భవన్ నుంచి వెంటనే వెళ్లిపోవాలని అక్కడ విధులు నిర్వరిస్తున్న ఆఫీస్ ఇన్ ఛార్జి సహా పోలీసులందరినీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ సోమవారం ఆదేశించారు.
షీనా బోరా (24) హత్య కేసులో మరో సంచలనం జరిగింది. ఈమె 2012 ఏప్రిల్లో హత్యకు గురైనట్లు 2015లో వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితురాలు. షీనా మృతదేహాన్ని తగులబెట్టి, పూడ్చిపెట్టా
Demolition Drive | కూల్చివేతలను జనం అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన స్థానికులు ఒక్కసారిగా పోలీసులు, అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఐదుగురు అధికారులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ
Bus Overturns | పోలింగ్ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ప్రయాణించిన బస్సు బోల్తా పడింది. (Bus Overturns) ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.