దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించింది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను తెరపైకి తెచ్చి రైతులను చైతన్యపరచడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల�
దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ దిగుమతులపై ప్రభావం చూపుతున్నది. దీంతో గత రెండు వారాలుగా వంటనూనెల ధరలు 5% వరకు పెరిగాయి. దాంతో పాటు దిగుమతి చేసుకుంటున్న కివీ, అవకాడ
పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పామాయిల్ ధర 37%, ఆవనూనె 29%, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు 23% చొప్పున, పల్లి నూనె ధర 2% మేర పెరిగాయి.
వంట నూనెల్లో ప్రమాదకరమైన జీఈ, 3-ఎంసీపీడీ కలుషితాలు పరిమితికి మించకుండా చూడాలని, ఈ విషయంలో ఇటీవల యూరోపియన్ యూనియన్లో తీసుకువచ్చిన ప్రమాణాలను మన దేశంలోనూ పరిగణలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్న�
కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్తోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశమున్నదని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహి�
వంటనూనెల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నెలలో భారత్ 9.75 లక్షల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకున్నది. క్రితం ఏడాదితో పోలిస్తే 13 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
ఫ్రీడమ్ పేరు తో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్ సరికొత్త జార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. బహుళ వినియోగానికి సంబంధించి 10 లీటర్ల రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ను ప్రముఖ యాంకర్ సుమ కనకాల ప్�
దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం.
ఫ్రీడమ్ వంటనూనెల సంస్థ తన వినియోగదారుల కోసం కోత్త ఫ్రీడమ్ క్యాచ్ ద మసాలా’ ప్రమోషనల్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా లీటర్ రిఫైన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్/పౌచ్ కొనుగోలు చేసిన వారికి రూ.
అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది. ‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్
వనరులకు కొరతలేని మన దేశంలో తినే తిండికి కొరత ఏర్పడుతున్నది. దేశ ప్రజలకు ఆహార పదార్థాలను అందించేందుకు ఇతర దేశాల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సరుకులైన వంట నూనెలు, పండ్లు, పప్పు దినుసులను దిగుమ�
వంట నూనెల ఉత్పత్తి, దిగుమతి, వినియోగంపై చర్చించేందుకు మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్) డైరెక్టర్ రవికుమార్ మాథుర్ తెలిపారు.
వంట నూనెల ఉత్పత్తిదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. నూనెను ప్యాకింగ్ చేసే సమయంలో పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని పేర్కొంది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద నూనె ద్రవ్యరాశి అంటూ ఇకపై ప్యాక్పై ముద్రించ�