న్యూఢిల్లీ, మే 4: అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది.
‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా గురువారం ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు స్పష్టం చేశారు.