దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ దిగుమతులపై ప్రభావం చూపుతున్నది. దీంతో గత రెండు వారాలుగా వంటనూనెల ధరలు 5% వరకు పెరిగాయి. దాంతో పాటు దిగుమతి చేసుకుంటున్న కివీ, అవకాడ
బహిరంగ మారెట్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. తాజాగా వివిధ కంపెనీల వంట నూనెల ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చ�
దేశంలో వంటనూనె ధరలు పెరగనున్నాయి. ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది. ‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్
న్యూఢిల్లీ, మే 24: ముడి సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్ మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 20 లక్�