అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది. ‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్
ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు వాటి పాత క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడంతో దేశంలోని వివిధ నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి.
అన్ని వయసుల వారికీ చర్మ సమస్యలు ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు రకరకాల క్రీములు రుద్దుకుంటూనే ఉంటారు. అయినా ఫలితం ఉండదు. ఆ ప్రయత్నంలో కుంకుమాది తైలం ఎంతో ఉపయోగపడుతుంది.
వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొ
రోజురోజుకూ కల్తీ వ్యాపారం పెరుగుతున్నది. జడ్చర్ల కేంద్రంగా వ్యాపారం గుట్టుగా సాగుతున్నది. దొడ్డిదారిలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు ఆహార పదార్థాలతోపాటు వివిధ ఉత్పత్తులు, సరుకులను నకిలీగా మార�
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ
దాయాదిదేశం పాకిస్థాన్లో ఇంధన సంక్షోభం నెలకొంది. పలు ప్రావిన్సులను పెట్రోల్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
దేశంలో నానాటికీ పెరుగుతున్న నూనెల దిగుమతిని తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా, ఆయిల్పామ్ ఉత్పత్తులకు మద్దతు ధరపై మీనమేషాలు లెక్కిస్తున్నది.