భారతీయ ఎగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత అమెరికా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు తగ్గించి వేసినట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
జుట్టు ఆరోగ్యం కోసం చేసే మొదటి పని.. నూనె పెట్టుకోవడం. దీనివల్ల వెంట్రుకలకు కావాల్సిన పోషణ అందుతుంది. జుట్టు తళతళా మెరిసిపోతుంది. ఇక పొడిబారిన జుట్టుకైతే.. నూనె దివ్యౌషధమే! అయితే.. కొందరు నూనె పెట్టుకోవడంలో
ఆయిల్పామ్ సబ్సిడీకి రూ.176 కోట్లు, డ్రిప్ పథకానికి రూ.51.66 కోట్లు కలిపి మొత్తం 227.66 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన�
‘ప్రైవేట్ ఉద్యోగికి నెల జీతం రూ. 30 వేలు వ స్తుంది. తన భార్య నడిపే చిన్న కుటీర పరిశ్రమ ద్వారా మరో రూ.10 వేలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ ఆదాయం నెలకు రూ.40 వేలు.
ట్యాంకర్ ట్రక్కు నుంచి లీకవుతున్న ఆయిల్ను పట్టుకోవడానికి కొందరు పౌరులు ఎగబడ్డారు. అయితే అదే సమయంలో ఆ ట్యాంకర్కు నిప్పంటుకుని పేలుడు సంభవించింది. హైతీ దేశంలోని మిరాగోనే పట్టణంలో శనివారం చోటుచేసుకున�
Health tips : ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. వాటితోపాటే మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో చాలా మరణాలకు రక్తంలో కొవ్వు పేరుకుపోవడమే ప్రధాన కారణం అవుతోంది. మరి రక్తంలో కొవ్వు పేరుకోకూడదు
తలకు నూనె పూసుకోవడం, ఒంటికి నూనె పట్టించుకోవడం సర్వసాధారణం. అయితే, ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లే అయినా.. స్నానం చేసిన తర్వాత నూనె రాసుకుంటానంటే ఇంట్లో పెద్దలు అగ్గిమీద గుగ్గిలం అవుతారు.
Beauty tips | చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా విధానాలు పాటిస్తుంటాం. బోలెడంత డబ్బు ఖర్చు చేసి రకరకాల క్రీములు కొంటాం. అయితే, వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా అందం పెరగకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉ�
ముఖం మీద మచ్చలా? పది నిమిషాలు బయటికి వెళ్లొస్తే చర్మం పాలిపోతున్నదా? మొటిమలతో సతమతమవుతున్నారా..? వీటన్నిటికీ ఒకే ఔషధం కొబ్బరి నూనె. తలకు రాసుకునే నారియల్ ఆయిల్కు కొన్ని పదార్థాలను మేళవించి ముఖానికి రాస�
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్కు ఇచ్చామని భారత్లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమ�
దేశంలోకి వంటనూనెల దిగుమతులు పెరిగాయి. ఈ అక్టోబర్తో ముగిసిన ఏడాది (2022-23) కాలంలో వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 16 శాతం వృద్ధి చెందినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవార
అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది. ‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్
ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్