Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగ
LPG Allocation | కమర్షియల్ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం త�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మనపైనా పడుతున్నది. ఇండియాకు వచ్చే క్రూడ్ ఆయిల్ అధిక మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతున
LPG cylinder | చమురు కంపెనీలు శుభవార్త చెప్పింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.41 తగ్గింది. తగ్గిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని చమురు క�
అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం ధరలను సవరించాయి. వాటి ప్రకారం వాణిజ్య సిలిండర్ ధర రూ.7 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. గత నెలలోనూ �
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఒక్కో సిలిండర్పై రూ.62 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ ధరను వరుసగా నాలుగో నెల పెంచారు.
Oil Price | దేశానికి చెందిన చమురు కంపెనీల లాభం భారీగా పెరిగింది. మార్చి నుంచి పెట్రోల్పై లీటర్కు రూ.15, డీజిల్పై రూ.12 లాభం వస్తున్నది. ఈ సమయంలో ముడి చమురు బ్యారెల్కు 84 డాలర్ల నుంచి 72 డాలర్ల దిగువకు చేరింది. వాస్త�
నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఫైర్, సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్�
ఆయిల్పామ్ కంపెనీలకు సంబంధించి ‘అల్లుడా మజాకా’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం వ్యవసాయశాఖలో సోమవారం కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దలు, శాఖలోని పలువురు ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు.