Petro prices | దేశంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు ఇప్పటికే నాలుగుసార్లు పెరిగాయి. ఒక లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల (Oil companies) నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పద�
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి.
Petrol Price | ప్రజలపై మళ్లీ పెట్రో పిడుగు పడనున్నదా? అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 వరకు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
War effect | ఇరాన్ (Iran) తో అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు (Oil prices) పెరుగుతున్నాయి. అయినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) ధరలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో యు�
Petrol Bunks | పెట్రోల్ బంక్ ల యజమానులు పెట్రోల్ స్టాక్ కొరకు చమురు కంపెనీలకు నగదును చెల్లించినా చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు తగినంత చమురును సరఫరా చేయకపోవడం వలనే పెట్రోల్ కష్టాలు మొదలైయాయని బంకుల యజమానులు ఆవ
Commercial LPG Price | దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంచాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై రూ.195 నుంచి రూ.218 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు.
Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగ
LPG Allocation | కమర్షియల్ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం త�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మనపైనా పడుతున్నది. ఇండియాకు వచ్చే క్రూడ్ ఆయిల్ అధిక మొత్తంలో గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతున్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింత దూకుడుగా విరుచుకుపడుతున
LPG cylinder | చమురు కంపెనీలు శుభవార్త చెప్పింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.41 తగ్గింది. తగ్గిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని చమురు క�
అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం ధరలను సవరించాయి. వాటి ప్రకారం వాణిజ్య సిలిండర్ ధర రూ.7 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. గత నెలలోనూ �
మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించనున్నారని సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో చమురు �