అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది. ‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్
చమురు సంస్థలు ప్రస్తుతం పెట్రోల్పై రూ.10 లాభం పొందుతున్నాయని, అదే సమయంలో డీజిల్పై రూ.6.50 నష్టం భరిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పెట్రోల్పై లాభం వస్తున్నప్పటికీ కంపెనీలు ధరలను తగ�
Minister KTR | ప్రధాని మోదీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదని,కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వంగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు,
Minister KTR | ప్రధాని మోదీ పాలనలో ధరలు ఆకాశాన్నంటి.. ఆదాయాలు పాతాళంలో కూరుకుపోతున్నాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంటలు పండిస్తూ.. సామాన్య ప్రజల గుండెల్లో గ్యాస్ మంటలు రేపుతున్నారని �
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
న్యూఢిల్లీ : ఇప్పటికే వంటింట్లో ఉపయోగించే నూనెలు, పప్పు ధాన్యాల ధరలు అమాంతం పెరిగిన విషయం విదితమే. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్పై రూ. 50 పెంచుతూ చ�
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�
Petro rates: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కీవ్, ఖార్కీవ్ నగరాలపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఆ రెండు నగరాలు
Petrol Prices | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కాగా, డీజిల్ ధర రూ. 102.80గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం