అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమైన నేపథ్యం లో వంట నూనెల ధరలను తగ్గించా లని కేంద్రం గురువారం వంట నూనె ల కంపెనీలను కోరింది. ‘వంట నూనె ల ధరలు తగ్గిన ఫలితం త్వరితగతిన వినియోగదారులకు చేరాలి’ అని ఆహార శాఖ కార్యదర్
వనరులకు కొరతలేని మన దేశంలో తినే తిండికి కొరత ఏర్పడుతున్నది. దేశ ప్రజలకు ఆహార పదార్థాలను అందించేందుకు ఇతర దేశాల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సరుకులైన వంట నూనెలు, పండ్లు, పప్పు దినుసులను దిగుమ�
వంట నూనెల ఉత్పత్తి, దిగుమతి, వినియోగంపై చర్చించేందుకు మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్) డైరెక్టర్ రవికుమార్ మాథుర్ తెలిపారు.
వంట నూనెల ఉత్పత్తిదారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. నూనెను ప్యాకింగ్ చేసే సమయంలో పరిమాణం, ద్రవ్యరాశినే ముద్రించాలని పేర్కొంది. ఆయా ఉష్ణోగ్రతల వద్ద నూనె ద్రవ్యరాశి అంటూ ఇకపై ప్యాక్పై ముద్రించ�
న్యూఢిల్లీ, జూన్ 22: వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు దిగిరావడంతోపాటు కేంద్రం తీసుకున్న చర్యలతో లీటర్ ధర రూ.15 వరకు తగ్గాయని ఫుడ్ కార్యదర్శి సుభాన్షు పాండే తెలి�
కేంద్రం తీరుపై నిరసనగా.. సీఐటీయూ నేత చుక్కా రాములు సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు వ�