వంటగ్యాస్ మంట గ్రామాలకూ తాకింది. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ పట్టణాలతోపాటు పల్లెలకూ చేరింది. యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతతో ఊళ్లలో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీల ముందర చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. నిజాంసాగర్లోని గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఉదయం నుంచే వినియోగదారులు బారులు తీరారు.
ఆదిలాబాద్ జిల్లాలో పండుగల వేళ ప్రజలు వంట గ్యా స్కు ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటలతోపాటు రుచికరమైన భోజనం చేసుకొనేవారికి గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తున్నది.
Gas Problems | జిల్లా కేంద్రంలో రెండో రోజు వంటగ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని తిరుపల్లి రోడ్ లో గల విమల్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో బారులు తీరారు.
జిల్లాలో వంటగ్యాస్ కొర త లేదని, ప్రజలెవరూ అందోళన చెందవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వంటగ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ రోడ్ లో గల ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు శుక్రవా రం ప్రజలు గ్యాస్ సిలిండర్లతో పెద్ద సం ఖ్యలో బారులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం సివిల్ సైప్లె అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 165 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఇరాన్, ఇజ�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వంట గ్యాస్ లభ్యతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో రెండు వారాలు కొనసాగితే బ్యారెల్ ముడ�
మేడ్చల్ పట్టణంలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కూలిపోయి, మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఎగిరి పడిన భవన శకలాలు తగిలి, రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయపడి మృతి చెందగా, ఇంట్లో ఉన్న వృద్�
Commercial Cylinder | 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.33.50 తగ్గింది. ఈ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది అయిదోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1631.50కు చేరుకుంది.
కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ నాయకులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనలు, ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశా
LPG Gas Hike | సామాన్యులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి.