మేడ్చల్ పట్టణంలో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కూలిపోయి, మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఎగిరి పడిన భవన శకలాలు తగిలి, రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయపడి మృతి చెందగా, ఇంట్లో ఉన్న వృద్�
Commercial Cylinder | 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.33.50 తగ్గింది. ఈ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది అయిదోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1631.50కు చేరుకుంది.
కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ నాయకులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనలు, ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశా
LPG Gas Hike | సామాన్యులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఓ వైపు ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న జనం నెత్తిన మరోసారి భారం మోపాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒకేసారి రూ.50 ధరను పెంచాయి.
వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.48.5 పెరిగింది. వరుసగా గత మూడు నెలల నుంచి వాణిజ్య సిలిండర్ ధర పెరుగుతూ వస్తున్నది.
ఈ సమస్య మేకల నరేశ్ ఒక్కడిదే కాదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మందికి గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి పేరిట ఉచిత కరంటు, రూ.500కే వంట గ్యాస్, ప్రతి మహిళకు రూ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలకు ఒక రోజు గ్యాస్ ఖర్చు కేవలం రూ.5లే అవుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దీనిలో రూ. 500కే సబ్సిడీ గ్యాస్ను తీసుకొచ్చింది.
ఎన్నికల వేళ మరోసారి గ్యాస్ సిలిండర్ (LPG Cylinder Price) ధరలు తగ్గాయి. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ రేట్లు కాదులేండి..! 19 కిలోల కమర్షియల్ గ్యాస్ బండ ధరలు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను తగ్గించింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్పై రూ.100 తగ్గిస్తున్నట్టు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 12కోట్ల గృహాలకు పీఎన్జీఆర్బీ వంట గ్యా స్ కనెక్షన్లు అందించనున్నట్లు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు అంజనీకుమార్ వెల్లడించారు.
Gas subsidy | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు
గ్యాస్ సిలిండర్ ఈకేవైసీకి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన