ఆకాశానికి చిల్లులు పడినట్లుగా హైదరాబాద్లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వానతో రోడ్లపై ఎక్కడచూసినా నీరు నిలిచిపోయింది. నగరంలో అత్యధికంగా కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్ష�
వరంగల్ జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర�
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తెలియజేసి పరిష్కరించుకునేందుకు నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ తో పాటు రెండు రెస్క్యూ టీమ్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సయ్
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ రూమ్ దుస్థితిపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో 'పెచ్చులూడుతున్న పట్టించుకోరా.. భయం గుప్పిట్లో విద్యుత్ ఉద్యోగులు' శీర్షికన కథనం ప్రచురిచిత
ఖమ్మం జిల్లాలో విపత్తుల సమయంలో జరిగే నష్టాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతోపాటు జిల్లా అధికార�
అంతర్జాతీయ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల కంట్రో�
పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరుగనుండగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయు�
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలు ఉండగా, వాటికి తోడుగా పీహెచ్సీ,
అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకున�
ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. డిసెంబర్ 3న జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎనుమాముల మార్కెట�
పాలమూరు ప్రజల గోస తీర్చే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం �
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.