Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం జోరువాన కురిసింది. రెండు, మూడు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలు ఆదివారం నుంచి కుర�
Minister KTR | రాష్ట్రంలో వర్షాలు తగ్గిముఖం పట్టినందున ప్రజలకు పునరావాస సహయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, భారీగా మెడికల్ క్యాంపులు పెట్టాలని, దీనిని సవాల్గా తీసుకోవాలని మున్సిపల్ అధికారు�
జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులైన కోట్పల్లి, లఖ్నాపూర్, సర్పన్పల్లి ప్రాజ�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్న
చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా.? భారీ వానలకు స్తంభాలు వంగి ప్రమాదకరంగా తయారయ్యాయా? చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. వ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు చేపట్టారు.
త్వరలోనే వరంగల్లో మోడల్ బస్స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ ఆర్టీసీ, కుడా, మున్సిపల్ అధికారులతో కలిసి బస్టాండ్ని సందర్శించారు.
ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.
ఏడుపాయల జాతర మొత్తం సీసీటీవీ పరిధిలో ఉందని ఎలాంటి సంఘటనలు జరిగినా తెలిసిపోతుందని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
కంటి వెలుగు కార్యక్రమం కోసం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సోమవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు.
కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారి కలెక్టర్లకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ
క్షేత్రం ఎంత మారిందో..! నాడు ప్రధానాలయం ఎకరన్నర విస్తీర్ణంలో.. నేడు నాలుగున్నర ఎకరాల్లో.. 12ఎకరాల్లో ఉన్న గుట్ట 17.32 ఎకరాలకు విస్తరణ నూతన నిర్మాణంలో తిరుమాఢ వీధులు ఉత్తర ద్వారం నిర్మాణంతో భక్తులకు ముక్కోటి దర�