పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు త్రిశంకు స్వర్గం లో కొట్టుమిట్టాడుతున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా వీరిని కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులివ్వలేదు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వీరిని పట్టించుకున్న నాయకులు, సర్కార్ లేదు.
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఇంత వరకు పట్టాలెక్కలేదు. మరింత ఆలస్యమైతే పిల్లలు చేరడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 500 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్�
2008 సంవత్సరంలో పలువురు డీఎస్సీ అర్హత సాధించారు. రకరకాల కారణాలతో పోస్టింగ్ ఇవ్వడం ఆలస్యం జరిగింది. సుమారు 15 ఏండ్ల తర్వాత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కానీ కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు చేపట్టారు. అయినా ప్ర
Regularized immediately | రామగిరి ఏప్రిల్ 26: తెలంగాణ విశ్వ విద్యాలయాల్లో పని చేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ అధ్యాపకులను తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ తో చేస్తున్న సమ్మెకు గురువారం మాజీ ఎమ్మెల్యే మూర్తినేని ధర్మారావు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మంద కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సూరం ప్రభాకర్ �
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్�
వారంతా సర్కారు తప్పిదాలకు బాధితులు. అయినా అలుపెరగని పోరాటం చేశారు. సర్కారు కొలువులు సాధించాలని తహతహలాడారు. ఈ ప్రక్రియలో కోర్టుకెక్కారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు కష్టపడి కాంట్రాక�
JNTU | రాష్ట్రం లొని 12 విశ్వ విద్యాలయాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ మంథని యంత్ర కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కో ఆర్డినేటర్స్ పిలుపు మే�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు హెచ్
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తమ పోస్టులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలంగాణ
యూజీసీ నిబంధనల ప్రకా రం పే స్కేళ్లు అమలు చేయాలని, బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, 3 శాతం వార్షిక పెం పుతో ఉద్యోగ భద్రత కల్పించాలని, వర్సిటీల్లో సహాయ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని యూనివర్సిటీల్లోని కాంట్రాక్�
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఫలితాలు సా ధించాలని, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు గిరిజన సంక్షేమ శాఖ అల్టిమేటం ఇచ్చిం ది.
కాలేజీ టీచర్ల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ కోసం నిబంధనల ముసాయిదాపై ఫిబ్రవరి 5వ తేదీ లోపు అభిప్రాయాలు తెలపాలంటూ యూజీసీ కోరుతున్నది. ఈ నిబంధనలు స్థూలంగా జా�