ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు పాస్ అవుతామో లేదోనని గిరిజన ఆశ్రమ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు భయపడిపోతున్నారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు (క
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ అమలుచేయాల్సిందేనని విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాటలు కోటలు దాటుతాయి.. కానీ చేతలు మాత్రం గడప దాటవు.. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు చూస్తే ఈ నానుడే గుర్తొస్తుంది.
2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు ఉద్యోగాలిచ్చేందుకు అర్హులైన వారి లెక్కను పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఎట్టకేలకు 1,399 మంది ఉద్యోగాలు పొందేందు కు అర్హులని గుర్తించింది.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ డిమాండ్ చేసింది.
విశ్వ విద్యాలయాలలో బోధిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్ (బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్తో కూడిన)ను వెంటనే అమలు చేయాలని జేఎన్టీయూహెచ్ వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నేతలు డిమాండ్ చ�
Telangana | హైదరాబాద్ : గురుపూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం.. తా�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయిం తీసుకొన్నది. మొత్తంగా 567 మంది ఉపాధ్యాయు�
TS Gurukulam | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించించింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెల�
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు ప్రభుత్వం 12 నెలల వేతనాన్ని మంజూరు చేయడంపై పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవో జారీకి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు హ�
ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం కేసీఆర్ తమను క్రమబద్ధీకరించారని కాం ట్రాక్ట్ అధ్యాపకులు కొనియాడారు. పట్టణంలోని బుధవారం దివ్యగార్డెన్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసేందుకు కృషి చేసిన రాష్ట్�
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి ఆరు సంఘాలు మద్దతు తెల�
హైదరాబాద్ : రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావుకు మద్దతు �