అలంపూర్ నియోజవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నా రు. ఆదివారం బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలంపూర్ నియోజ�
‘నియోజకవర్గ అభివృద్ధికి పోరాడి నిధులు తీసుకురావాల్సి వస్తున్నది. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా స్పందించడం లేదు.. ఎమ్మెల్యే ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు.. నియ�
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియోజకవర్గంఅభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గ అభి�
పార్టీ మారినప్పటికీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన మేలును తాను మరిచిపోనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గు
పదవిలో ఉన్నా, లేకున్నా ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 3 కోట్లతో నిర్మించనున్న ఎంపీడీవో, తహసీల్దార్ �
నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. వావిల్కోల్ నుంచి బ్రాహ్మణపల్ల�
జిల్లాలో అర్హులైన వారందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బుధవారం కలెక
ప్రజల ఆకాంక్ష మేరకు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 62వ డివిజన్ రహ్మత్నగర్ చోటా మసీద్ సమీపంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్�
గోదావరి జలాలతో ఉమ్మ డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు.
వర్ధన్నపేట నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55 డివిజన్ పరిధిలోని భీమారం, కోమటీపల్లిలో రూ.10 కోట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూని�
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువైన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పంపిణీ చేస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటే అని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాక�
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.54 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.