న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అంశాలపై పోరాటానికి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సారధ్యంలో తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్ప
విరాళాల్లో బీజేపీ టాప్ | 2019-20 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో జాతీయ పార్టీలకు రూ.3,377.41 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం విరాళాల్లో 78 శాతం....
ప్రతిపక్షాలపై కడియం ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత�
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫోటోను విస్మరించడం పట్ల మోదీ సర్కార్ప�
దళిత గిరిజనులు | దేశంలో దళిత, గిరిజన వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంది తప్ప చేసిందేమీ లేదని టీఆర్ఎస్ యూత్ జిల్లా ఇన్చార్జి మాధవరం నర్సింహ్మారావు అన్నారు.
బెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో నాయకుల కొట్లాటబెల్లంపల్లి టౌన్, ఆగస్టు 25 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు కొట్లాటకు దిగారు. దళిత, గిరిజన దండోరా సన�
‘కెప్టెన్’పై విశ్వాసం లేదన్న నలుగురు మంత్రులు ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్ చండీగఢ్, ఆగస్టు 24: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య
టీఆర్ఎస్లో చేరికలు | గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెరేళ్ల దేవేందర్ గౌడ్ , నెరేళ్ల చిరంజీవి, గజ్జెల మహేష్ టీఆర్ఎస్లో చేరార
దొంగలు| దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బీజేపీ తీరుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే.. కేసీఆర్ అంటే నమ్మకం అని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ ఎంపీ, ఫేక్ సర్టిఫి�
ఇద్దరు నేతలకు షోకాజు నోటీసులు.. మండిపడుతున్న సీనియర్లు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేతలు టీ నిరంజన్, ఘంటా సత్యనారాయణరెడ్డికి శనివారం షోకాజ్ నోటీసులు జారీచేయడం ఆ పార్టీలో క�
గుత్తా సుఖేందర్ రెడ్డి| రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నార
విపక్షం ఆగమాగం | ఆలు లేదు..చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల తీరు. ఒకటిన్నర సభలు పెట్టి, నాలుగు సినిమా డైలాగులు చెప్పి ఇక వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని జబ్బలు �
న్యూఢిల్లీ : అలీఘఢ్ పేరును హరిఘఢ్గా మార్చేందుకు యూపీలోని యోగి ఆదిత్యానాధ్ సర్కార్ యోచిస్తున్న క్రమంలో పేర్ల మార్పు వ్యవహారంలో కాషాయ పార్టీ తీరును కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక నిరుద్యోగం పేరున