న్యూఢిల్లీ, ఆగస్టు 18: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్కు భారీ ఊరట లభించింది. భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014 జనవరిలో ఓ లగ్జరీ హోటల్లో సున�
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. సోమవారం ఆమె తృణముల్ కాంగ్రెస్ (టీఎంస�
Sushmita Dev: ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సుష్మితాదేవ్ మధ్యాహ్నం టీఎంసీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మేనల్లుడు అభిషేక్ బెనర�
టీఆర్ఎస్లో చేరికలు | తాడూర్ మండలంలోని భలాన్పల్లి గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ సుధాకర్, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగ�
నిబంధనలు ఉల్లంఘించామంటూ ట్విటర్ తమ అధికారిక అకౌంట్ను బ్లాక్ చేసిందని కాంగ్రెస్ ( Congress ) ఆరోపించింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతల అకౌంట్లను ట్విటర్ ( Twitter ) లాక్ చేసిన విషయం తెలిసిందే. అ
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చ�
పనాజీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పరిశీలకుడిగా సీనియర్ నేత పీ. చిదంబరంను కాంగ్రెస్ నియమించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల ఖరారు,
జైపూర్ : కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ భవిష్యత్ బీజేపీలో చేరవచ్చని రాజస్ధాన్ బీజేపీ నేత ఏపీ అబ్ధుల్లాకుట్టి చేసిన వ్యాఖ్యలతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రా
వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల వెల్లువ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 8: ఎన్నికల వేళ హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. వివిధపార్టీల నుంచి పెద్దఎత్తున గులాబీ
భోపాల్, ఆగస్టు 7: పేదలను కాంగ్రెస్ వంచించిందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. గత ప్రభుత్వం రోజూ వందసార్లు ‘పేదలు’ అనే మాటను పాటలా పాడేదని, వారి సంక్షేమానికి మాత్రం ఏం చేయలేదని ధ్వజమెత్తారు. మధ్యప్రద�