న్యూఢిల్లీ: పంజాబ్లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్పై తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు షాక్ తగిలింది. అక్కడి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెప్టెన్నే వెనకేస�
కాంగ్రెస్| పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్గ�
చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు మరో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదముద్ర వేసిందని పార్టీ చీఫ్ సోనియా గాంధీ సన్నిహిత వర్గా�
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి �
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన పార్టీ అగ్రనాయకత్వం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో విభేదిస్తున్న అసంతృప్త నేత, పార్టీ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను స
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం వీరి భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, పంజా�
రేవంత్రెడ్డికి హుజూరాబాద్ నేత కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు హస్తం పార్టీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరు కాంగ్రెస్కు రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి హైదరాబాద్�
కాంగ్రెస్ పార్టీకి రేవంత్రెడ్డి ఇంకొక ముమైత్ఖాన్ : కౌశిక్రెడ్డి | కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో బాధతో రాజీనామా నిర్ణయం
ప్రతిపక్షాలపై మండలి మాజీ చైర్మన్ గుత్తా ఫైర్దేవరకొండ, జూలై 10: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా స�