KTR | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియ�
బీజేపీ | తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులా ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Raghav Chadda: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ను, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద�
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ( Rahul Gandhi ) మరోసారి అధికార బీజేపీపైన, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్పైన నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు పనికిరానివని,
ఎమ్మెల్యే టికెట్ | మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలా.. అయితే అప్లయ్ చేసుకోండి. అయితే దరఖాస్తుతోపాటు రూ.11 వేలు ఇవ్వండి. ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు పంపించండి.
దళితబంధుపై సమీక్షలో మండిపడ్డ సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు దళితుల అభ్యున్నతి కోసం చేసిన కార్యాచర�
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కీలక అంశాలను బీజేపీ మరుగుపరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆయా అంశాలపై పోరాడుతోందని సీనియర్ క�
Rahul Gandhi: దేశవ్యాప్తంగా వచ్చే ఆదివారం నిర్వహించతలపెట్టిన నీట్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సాగు చట్టాలకు నిరసనగా రైతులు �
న్యూఢిల్లీ : భవానీపూర్ ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిని బరిలో దింపకపోవచ్చని భావిస్తున్నారు. బెంగాల్, ఒడిషాలో ఖాళీగా ఉన్న అ�
జైపూర్ : రాజస్ధాన్లో పాలక కాంగ్రెస్ పంచాయతీ సమితి ఎన్నికల్లో అత్యధిక స్ధానాలను దక్కించుకుంది. ఆరు జిల్లాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగిన 1564 పంచాయతీ సమితిలకు గాను కాంగ్రెస్ పార్టీ 598 స్ధా�