న్యూఢిల్లీ : పంజాబ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో ముసలం రాజుకుంటున్నది. సీఎం భూపేశ్ బఘేల్ను మారుస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయనకు సన్నిహితులైన ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ హైకమాండ్
Kapil Sibal | పంజాబ్ కాంగ్రెస్లో ముసలం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్-సిద్ధూ వార్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో భిన్న విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ పార్టీ నేత�
కేటీఆర్ స్పీచ్ | మంత్రి కేటీఆర్ అసెంబ్లీ స్పీచ్ అనంతరం ప్రతిపక్షాలు ఆగం అవుతున్నాయి. బండి సంజయ్ లేఖలు రాయాల్సింది ముఖ్యమంత్రి కేసీఆర్కు కాదు ప్రధాని మోదీకి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి
న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నాయకుడు కన్హయ్యకుమార్ మంగళవారం కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అలాగే గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్న�
Navjyoth Singh Siddu: పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి
పాట్నా: జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ మంగళవారం కాంగ్రెస్లో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) బీహార్ కార్యదర్శి రామ్ నర�
Jaggareddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని మెజార్టీ కాంగ్రెస్ నాయకులు సమర్ధించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశంల�
ఎమ్మెల్యే జగ్గారెడ్డి | నేను టీఆర్ఎస్ లోకి పోవాలని అనుకుంటే అడ్డు ఎవరు. ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తున్నాననితెలిపారు.