బేగంపేట విమానాశ్రయంలో సిన్హాకు స్వాగతం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వృద్ధ నాయకుడు వీ హన్మంతరావు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వచ్ఛందంగా మద్దతు తెల
వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ�
వన్మెన్ షో చేస్తున్న రేవంత్రెడ్డి సీనియర్లకు, చేరికల కమిటీకి సమాచారం ఇవ్వకుండా చేరికలు ఖమ్మం నేత చేరికపై భట్టికే తెలియదు విజయారెడ్డి చేరికపై దాసోజు,ఇతర నాయకుల అసంతృప్తి హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తె�
ఆర్మీ నియామకాల కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహిస్తుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ బుధవారం పేర్కొన్నారు.
దేశాన్ని పాలించిన కాంగ్రె స్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్ర జలకు ఏమి చేయని ఆ పార్టీలు టీఆర్ఎస్ ప�
భువనగిరి కలెక్టరేట్;కాంగ్రెస్లోని అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి ఎదురుగానే ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వర్గ�